ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే, మాజీమంత్రి వర్గీయుల రాళ్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: కొండాపురం మండలం కొత్తపల్లెలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ప్రారంభమైన వాగ్వాదం చివరకు ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే అనుచరులు రామసుబ్బారెడ్డి వర్గీయులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రామసుబ్బారెడ్డి అనుచరులు 10 మందికి గాయాలయ్యాయి. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే వర్గీయులు కొందరిని అదుపులోకి తీసుకుని తాళ్లప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.