ఆంధ్రప్రదేశ్‌

పుష్కర ఘాట్ల పనులపై మంత్రి దేవినేని ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నందున ఘాట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి దేవినేని ఉమా అధికారులను ఆదేశించారు. ఇక్కడ కృష్ణా నది తీరాన నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే బొండా ఉమ, నగర మేయర్ శ్రీ్ధర్, అధికారులు పాల్గొన్నారు.