తెలంగాణ

గ్రేటర్ ఎన్నికల్లో తెరాస అక్రమాలు: శ్రవణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ నాయకులు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలో వంద సీట్లు వచ్చేలా ఈవిఎంల్లో ఏర్పాట్లు చేశారని, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇందుకు సహకరించిందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ‘నోటా’ ఎందుకు తొలగించారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.