గుంటూరు
12న రాష్టవ్య్రాప్త పాఠశాలల బంద్ను విజయవంతం చేయాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 July 2016
గుంటూరు, జూలై 10: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆధ్వర్యంలో ఈనెల 12న రాష్టవ్య్రాప్తంగా పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ జె వెంకటేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ సక్రమంగా జరగడం లేదని, జిల్లాలో గుర్తింపులేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను మూసి వేయాలన్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రాష్టవ్య్రాప్తంగా ఫీజుల నియంత్రణకు జిల్లాలో కమిటీని ఏర్పాటు చేయాలని ఎబివిపి డిమాండ్ చేస్తుందని, ఈ క్రమంలో ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తలపెట్టిన పాఠశాలల బంద్ను విజయవంతం చేయాలని వెంకటేష్ కోరారు.