తెలంగాణ
గోదావరిలో ముగ్గురు యువకుల గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 February 2017
భద్రాద్రి: పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన సంఘటన పినపాక మండలం చింతలబయ్యారంలో జరిగింది. మహా శివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేయడానికి ముగ్గురు యువకులు గోపి (22), ప్రేమ్కుమార్ (23), నాగేంద్ర (22)లు గోదావరిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు. దీంతో చింతలబయ్యారంలో విషాదం అలుముకుంది