ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో గవర్నర్‌ దంపతుల పుష్కరస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు బుధవారం పున్నమి ఘాట్‌లో పుష్కరస్నానమాచరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ చేరుకున్న గవర్నర్‌ దంపతులు పుష్కరస్నానమాచరించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునున్నారు.