రాష్ట్రీయం

గవర్నర్‌ నరసింహన్‌తో కేసీఆర్‌ భే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. మిషన్‌ భగీరథపై గవర్నర్‌తో చర్చించారు. ఈరోజు తెలంగాణలో మూడు జిల్లాల్లో పర్యటించిన గవర్నర్‌ మిషన్‌ భగీరథ పనులను పరిశీలించారు. పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కేసీఆర్‌ కలిశారు.