తెలంగాణ
గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 September 2016
మెదక్ : ప్రమాదవశాత్తూ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన జహీరాబాద్ మండలం అల్లీపూర్ నేతాజీనగర్లో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం ఇస్మాయిల్ కుమారుడు అన్సార్ (6), ఇర్ఫాన్ కుమారుడు ఇషాన్ (5) అదృశ్యమయ్యారు. ఎంత గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. భారీ వర్షాలకు చిన్నారుల మృతదేహాలు ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంతలో శనివారం ఉదయం పైకి తేలాయి. గుంతలో పడి చిన్నారులు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు.