ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇవ్వకున్నా దండిగా నిధులు: హరిబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయినా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులను కేటాయిస్తోందని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. ప్రధానిగా మోదీ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం ఇక్కడ బిజెపి నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, ఎపికి త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని, పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని తెలిపారు.