తెలంగాణ

ఆందోళనకు తెర దించండి: హైకోర్టు సిజె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయాధికారులు వెంటనే ఆందోళన విరమించాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోంశే్ల శుక్రవారం కోరారు. న్యాయం కోసం కోర్టులకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని ఆందోళనకు స్వస్తిపలకాలని సూచించారు. చట్టవ్యతిరేక ఆందోళనలు, సమ్మెల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఆందోళన విరమించని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించక తప్పదని కూడా ఆయన పేర్కొన్నారు.