తెలంగాణ

కరవుపై చర్చకు సమయం లేదా?: షబ్బీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖమ్మంలో పార్టీ ప్లీనరీని అట్టహాసంగా నిర్వహించిన తెరాస నేతలకు తెలంగాణలో కరవుపరిస్థితులపై చర్చించేందుకు సమయం దొరకలేదా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ద్రోహి అని, ఆయనను పాలేరు ఉపఎన్నికలో ఓడించాలని అన్నారు.