ఆంధ్రప్రదేశ్‌

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్న తమ పార్టీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌ను పరామర్శించేందుకు వైకాపా అధినేత జగన్ సోమవారం ఇక్కడికి వచ్చారు. నాలుగురోజులుగా దీక్ష చేస్తున్న అమర్‌నాథ్‌ను పోలీసులు ఆదివారం కింగ్‌జార్జి ఆస్పత్రికి తరలించారు. రైల్వేజోన్ కోసం ఉద్యమించేందుకు వివిధ పార్టీల నాయకులతో జగన్ ఈరోజు సాయంత్రం సమావేశమవుతారని వైకాపా నేతలు చెబుతున్నారు.