రాష్ట్రీయం

మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తా:జైపాల్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ జైపాల్ రెడ్డి స్పష్టంచేశారు. కేసీఆర్‌కు నిజమైన ప్రత్యర్థి కాంగ్రెస్ అని అన్నారు. కేసీఆర్ పచ్చి అవకాశవాది అని అన్నారు. ఎన్నికల తరువాత బిజెపితో కలుస్తారని అన్నారు. మోదీనే కాదు రాహుల్‌ను కూడా కేసీఆర్ ఎకవచనంతో సంబోధిస్తారని విమర్శించారు.