ఆంధ్రప్రదేశ్‌

జగన్‌పై కేసులను తొందరగా తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎంపీలు, ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులను ఏడాదిలోగా పూర్తి చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించినా కింది కోర్టులు పట్టించుకోవడం లేదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైకాపా అధినేత జగన్‌పై సిబిఐ కేసులు పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ ఒక్క తీర్పు కూడా రాలేదన్నారు. ప్రజాప్రతినిధులను కూడా సామాన్యమానవుల్లా పరిగణించి కేసులను తొందరగా తేల్చాలన్నారు.