తెలంగాణ

ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి: జానారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒకపార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మరోపార్టీలోకి ఫిరాయించడం అతి హేయమైన చర్య అని, ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయని టి.అసెంబ్లీలో కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ, తమ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెరాసలో చేరడం అప్రజాస్వామికమన్నారు. ఫిరాయింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అసెంబ్లీ స్పీకర్ ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టానికి తగిన సవరణలు చేయాలన్నారు.