ఆంధ్రప్రదేశ్‌

జపాన్ పారిశ్రామికవేత్తలతో బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జపాన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు సోమవారం ఉదయం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు వారు సిఎంతో చర్చలు జరిపారు. భవిష్యత్‌లో ఎపి రాజధాని అమరావతి నుంచి జపాన్ రాజధాని టోక్యోకు విమాన సర్వీసులు నడుపుతామని చంద్రబాబు చెప్పారు.