రాష్ట్రీయం
ధర్మవరంలో జేడీ పర్యటన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 May 2018
అనంతపురం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బుధవారం ఉదయం ధర్మవరంలో పర్యటించారు. ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. చేనేత కార్మికుల కోసం రూ. 1000 కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.