రాష్ట్రీయం
ఈ-గవర్నెన్స్ ద్వారా సేవలు సులభతరం : జితేంద్రసింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 27 February 2018
హైదరాబాద్ : ప్రధాని మోదీ దిశానిర్దేశంతో టెక్నాలజీని భారీగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఈ-గవర్నెన్స్ ద్వారా సేవలను సులభతరంగా అందించగలుగుతున్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. హెచ్ఐసీసీలో జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు ముగింపు కార్యక్రమానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సులో ప్రతినిధులు దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న వినూత్న విధానాలపై చర్చించారు.