తెలంగాణ

ఓటర్ల వివాదంపై ముగిసిన వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏపీలో విలీనమైన ఏడు మండలాల ఓటర్ల వివాదాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.