ఆంధ్రప్రదేశ్‌

కల్తీమద్యం బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇక్కడి స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఆస్పత్రి పాలైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం కల్తీమద్యం ప్రభావంతో ఐదుగురు మరణించగా, మరో 18 మంది ఆస్పత్రి పాలయ్యారు. మద్యంలో మిథైల్ ఆల్కహాల్ ప్రభావం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని, మద్యం శాంపిల్స్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, నిందితులు ఎంతటివారైనప్పటికీ చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎ.పి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.