ఆంధ్రప్రదేశ్‌

కల్తీమద్యం బాధితులకు కామినేని పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇక్కడి కృష్ణలంకలోని స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం ఉదయం పరామర్శించారు. మద్యంలో మిథనాల్ కలవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో 27 మంది కోలుకుంటున్నారని మంత్రి చెప్పారు.