రాష్ట్రీయం
కన్నాకు చేదు అనుభవం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 5 July 2018
నెల్లూరు: కావలిలో పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. కావలిలో నిర్వహించిన ర్యాలీలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆ వ్యక్తి ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొర్రిపాటి మహేశ్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.