ఆంధ్రప్రదేశ్‌

కాపుల సంక్షేమం పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి కాపు కులస్థులను టిడిపి సర్కారు నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తుని వద్ద ఆదివారం జరిగిన కాపు ఐక్యగర్జనలో ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలంటే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, వీరిని బిసి జాబితాలో చేర్చాలన్నారు. కాపులకు బిసిలుగా గుర్తించేందుకు వెంటనే చట్టాన్ని ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలను మరచిన పాలకులకు కాపులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.