ఆంధ్రప్రదేశ్
ముద్రగడ దీక్షకు జగన్ డైరెక్షన్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 June 2016
ఒంగోలు: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించడం వెనుక వైకాపా అధినేత జగన్ ప్రమేయం ఉందని ఎపి కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. చీటికీ మాటికీ దీక్షలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేందుకు ముద్రగడ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ చెప్పినట్లు నడస్తూ ముద్రగడ కాపు కులస్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు.