రాష్ట్రీయం

కరవు పరిస్థితుల అధ్యయనానికి బయలుదేరిన కేంద్ర బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణలో కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన కేంద్రం బృందాలు బయలుదేరి వెళ్లాయి. ఏడు జిల్లాల్లో రెండ్రోజుల పాటు ఈ బృందాలు కరవు పరిస్థితులను అధ్యయనం చేయనున్నాయి. బృందాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈరోజు ఉదయం భేటీ అయ్యారు.