తెలంగాణ

231 కరువు మండలాలుగా ప్రకటించాం : పోచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : 231 మండలాలను కరువు మండలాలుగా గుర్తించామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... కరువు మండలాల ఎంపికలో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయం ఉందనడం తగదన్నారు.