తెలంగాణ
కేసీఆర్ జీరో కావడం ఖాయం:ఖుష్బూ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 November 2018
హైదరాబాద్: ఈ ఎన్నికల్లో కేసీఆర్ జీరో కావడం ఖాయమని ఏఐసీసీ అధికార ప్రతినిధి సినీనటి ఖుష్బూ విమర్శించారు. ఆమె గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించటంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. పొదుపు సంఘాలకు రూ.లక్ష రుణం అందిస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు.