రాష్ట్రీయం
కరీంనగర్కు టూరిజం ప్యాకేజీ : సీఎం కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 27 March 2018
రీంనగర్ను తప్పకుండా లండన్లా చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. లోయర్ మానేర్ డ్యాం కింద 90 కిలోమీటర్ల సుందరీకరణ పనులు చేపడుతాం. గోదావరిని 365 రోజులు సజీవంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,75,534లుగా ఉందని సీఎం వెల్లడించారు.