రాష్ట్రీయం

ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలని ఉత్తమ్‌ హితవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల కేసులో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. . హైకోర్టు తీర్పుతోనైనా కేసీఆర్‌ సర్కార్‌ మేల్కొని ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలని హితవు పలికారు.