రాష్ట్రీయం

కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారు: కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం: కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోఉన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇంతకాలం ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ చివరకు రామయ్యను మోసం చేసారని రూ.100 కోట్లు కేటాయిస్తామని ఆ విషయాన్ని విస్మరించడం భద్రాద్రి అభివృద్దిపై దృష్టిసారించకపోవడం ఆయనకు భద్రాద్రిపై ఉన్న చిత్తశుద్దిని చెప్పకనే చెబుతోందన్నారు.