రాష్ట్రీయం

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతాం:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు. జీహెచ్‌సిఎంసీ, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచుతామని అన్నారు. చైనాకు చెందిన ఎలక్ట్రికల్ సంస్థ బీవైడీ ఆటో ఇండస్ట్రీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచే వాహనాల సంస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈసందర్భంగా సీఏం కేసీఆర్ మాట్లాడుతూ నగరంలోనే కాదు దేశంలో కూడా ఎలక్ట్రికల్ వాహనాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.