రాష్ట్రీయం
మిమిక్రీ కళకు పితామహుడు : సీఎం కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 June 2018
హైదరాబాద్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మిమిక్రీ కళకు పితామహుడిగా పేరొందారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన వ్యక్తి నేరెళ్ల అని కొనియాడారు. నేరెళ్ల వేణుమాధవ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్కే జోషికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.