రాష్ట్రీయం

వ్యవసాయ రంగ పటిష్టతకు చర్యలు:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని పటిష్టపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని, కోటి ఎకరాలకు సాగు నీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మే సంస్థలపై పీడీ యాక్ట్ కింది కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు.