తెలంగాణ
కోటి ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 July 2016
హైదరాబాద్ : కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో కాళేశ్వరం, పాలమూరు, డిండి, శ్రీరామదాసు ప్రాజెక్టుల పురోగతిని సంబంధిత అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామని, ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.