తెలంగాణ

కరవుపై దేశవ్యాప్తంగా ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కరవుపరిస్థితులపై పాలకుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే 5,6 తేదీల్లో దేశవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు జరుపుతామని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సరిగా అమలు చేయనందునే రైతుకూలీలు వలసపోతున్నారన్నారు. తెలంగాణలో దుర్భిక్షం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ తెరాస ప్లీనరీలో ఎలాంటి చర్చ జరగకపోవడం దారుణమన్నారు.