ఆంధ్రప్రదేశ్‌

టి.ప్రాజెక్టులతో రాయలసీమ ఎడారే: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: అనుమతులు లేకుండా తెలంగాణలో చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్‌లో రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని వైకాపా నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకునేందుకే తమ పార్టీ అధినేత జగన్ ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు కర్నూలులో దీక్ష చేస్తారని ఆయన తెలిపారు. 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు జరుగుతాయన్నారు.