తెలంగాణ

రైతులపై లాఠీచార్జి దారుణం: కోదండరాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ముంపు గ్రామాలలో మోహరించిన పోలీసు బలగాలను వెంటనే వెనక్కి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.