కృష్ణ
మెదడువాపుతో విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 November 2016
అవనిగడ్డ, నవంబర్ 6: స్థానిక 5వ వార్డుకు చెందిన బీసాబత్తిన రంజిత్ కుమార్(14) అనే 9వ తరగతి విద్యార్థి మెదడువాపు వ్యాధికి గురై మృతి చెందాడు. రంజిత్ కుమార్ తల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు.