కరీంనగర్

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మారం, సెప్టెంబర్ 21: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా ధర్మారం మండలం మల్లాపూర్‌లో నవయుగ కంపెనీకి చెందిన 7వ ప్యాకేజి పనుల్లో భూగర్భ పనుల్లో పాల్గొంటున్న కూలీ సోనోవాల్ (27) మృతి చెందాడు. 7వ ప్యాకేజి పనుల్లో భాగంగా గురువారం విధులు నిర్వహిస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన సోనోవాల్‌పై బండరాయి పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం పోలీసులు తెలిపారు.