రాష్ట్రీయం

ఖురేషి మృతిపట్ల ప్రముఖుల సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కార్యదర్శి అబ్దుల్‌ రహీమ్‌ ఖురేషి మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు రహీం ఖురేషి మృతిపట్ల సంతాపం తెలిపారు.