ఆంధ్రప్రదేశ్‌

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆగివున్న లారీని కారు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పెరుమాళ్ల శివ, గ్రంధిశిల సుబ్బారావుగా గుర్తించారు. నర్సరావుపేట నుంచి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.