ఆంధ్రప్రదేశ్
ముగ్గురు మహిళా మావోల లొంగుబాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 1 June 2016
విశాఖ: విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ సమక్షంలో బుధవారం ఉదయం మహిళా మావోయిస్టులు కడబాల లక్ష్మి (సరిత), విజయ, కోనంగి రాములమ్మ (భరతక్క) లొంగిపోయారు. ఎపి, ఒడిశా, చత్తీస్గఢ్ల్లో వీరిపై పలు కేసులున్నాయి. లక్ష్మి, రాములమ్మలపై 4 లక్షల రివార్డు ఉంది. మరికొంత మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ తెలిపారు.