మెయిన్ ఫీచర్
యోగాతో దేహం, దేశం సుభిక్షం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 25 October 2016
- పి.ఎం.వి.కేశవరావు
యోగాను ఆచరించటంవల్ల దేహం, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆసనాలు వేయడం ద్వారా రజోగుణం, శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. ‘ప్రాణాయామేన పాతకం హంతి’.. ప్రాణాయామం సాధనతో సప్త ధాతువుల్లోని దోషాలు పోతాయి. యోగా చేసిన ప్రతి వ్యక్తి సైనికుడిలా అన్నింట్లో ముందుంటాడు.
- పి.ఎం.వి.కేశవరావు, నాగార్జున యూనివర్సిటీ
గౌరవ యోగాధ్యక్షుడు, విశాఖపట్నం