ఆంధ్రప్రదేశ్‌

విశాఖ ఏజెన్సీలో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: అరకులోయ మండలం గనె్నల అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటాక పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మరణించినట్లు చెబుతున్నప్పటికీ పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. మృతులు ఒరిస్సాడకి చెందినవారని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతుండగా మావోలు కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు కూడా అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు.