ఆంధ్రప్రదేశ్‌

రింగ్‌రోడ్డుపై జీపుబోల్తా: ముగ్గురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఇక్కడి అవుటర్ రింగ్‌రోడ్డుపై సోమవారం ఉదయం భక్తులతో వెళుతున్న జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు భక్తులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.