ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాలో మరో రెండురోజులు వడగాలులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని, వడగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు నీడపట్టునే ఉండాలని సూచించింది. ఒక్క బుధవారం నాడే ఆంధ్రాలో వడదెబ్బకు 41 మంది మరణించారు.