రాష్ట్రీయం

టీడీపీ ఎమ్మెల్సీగా గాలి సరస్వతమ్మ ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: టీడీపీ ఎమ్మెల్సీగా గాలి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అ సందర్భంగా ఎన్నికల అధికారులు ఆమెకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎంపీ శివప్రసాద్, జడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్సీ దొరబాబు, పులివర్తి నాని, మేయర్ హేమలత తదితరులు హాజరయ్యారు.