తెలంగాణ

మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్‌: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా గజ్వేల్‌‌ సభలో 2లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామని, సభా వేదికపై 18 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సభా ప్రాంగణంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ప్రధాని పర్యటన కోసం 4 హెలీప్యాడ్లు సిద్ధం చేశామని చెప్పారు. ఐదు కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారన్నారు.