రాష్ట్రీయం
తల్లిని హత్య చేసిన తనయుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 June 2018
హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడెంలో తల్లిని.. తనయుడే గొంతు నులిమి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. తల్లి మమత(39) చేసిన చిట్టీల వ్యాపారంలో నష్టాలు వచ్చాయనే ఆగ్రహంతో కుమారుడు మదన్(22) ఆమెను హత్య చేశాడు. తల్లిని హత్య చేసిన అనంతరం పోలీసుల ఎదుట మదన్ లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.