తెలంగాణ
ఆందోళన తీవ్రతరం చేస్తా: మోత్కుపల్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 April 2016
హైదరాబాద్: జూన్ 2లోగా తెలంగాణ మంత్రివర్గంలో దళితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించకుంటే తాను ఆందోళనను తీవ్రతరం చేస్తానని టి.టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితులపై తెలంగాణ సిఎం కెసిఆర్ వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, దళితులకు మంత్రి పదవులు ఇవ్వడంలో కెసిఆర్ ఎందుకు విముఖత చూపుతున్నారని ప్రశ్నించారు. మోత్కుపల్లి దీక్షకు మద్దతుగా టిడిపి నేతలు రేవంత్రెడ్డి, ఎల్.రమణ తదితరులు హాజరయ్యారు.